29, డిసెంబర్ 2011, గురువారం

సీబీఐ వేధిస్తోంది: కోనేరు ప్రసాద్






సీబీఐ వేధిస్తోంది: కోనేరు ప్రసాద్

హైదరాబాద్ : సీబీఐ తనను వేధిస్తోందని ఎమ్మార్ కేసులో ప్రధాన నిందితుడు కోనేరు ప్రసాద్ ఆరోపించారు. చంచలగూడ జైల్లో ఉన్న ఆయనను గురువారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది.

కోనేరు ప్రసాద్ ఈ సందర్భంగా తన కుటుంబాన్ని, వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని సీబీఐ వేధిస్తోందని న్యాయమూర్తికి విన్నవించారు. కాగా ఆయన రిమాండ్ ను న్యాయస్థానం జనవరి 12వ తేదీ వరకూ పొడిగించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

pls