ముంబై: కోర్ కమిటీ సమావేశం జనవరి 2 తేదిన రాలేగావ్ సిద్ధిలో జరుగుతుందని అన్నా హజారే బృందంసభ్యుడు మీడియాకు వెల్లడించారు.
జనవరి 2 తేదిన జరిగే సమావేశంలో లోక్పాల్ బిల్లుపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. పటిష్టమైన లోక్పాల్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటూ.. ప్రభుత్వ బలహీన లోక్పాల్ బిల్లుకు వ్యతిరేకంగా ముంబైలో చేపట్టిన దీక్షను అనారోగ్య కారణంతో అర్ధాంతరంగా ముగించుకొని, స్వగ్రామం రాలేగావ్ సిద్ధికి హజారే చేరుకున్న సంగతి తెలిసిందే.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
pls